కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది మృతి, 45 మందికి గాయాలు, అనేకుల నిర్బంధం

Dec 21, 2016



కాంగో నిరసన ప్రదర్శనలో 26 మంది కాల్చి చంపినట్లు హక్కుల సంస్థ చెప్పింది.

ప్రజాస్వామ్య కాంగో దేశ ముఖ్యపట్టణమైన కిన్షాసాలో కాంగో రక్షక దళాలు  పదవిని అంటిపెట్టుకొనివున్న దేశాధ్యక్షుడు జోసఫ్ కబిలకు  వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తున్నవారిని 26 మంది ప్రదర్శనకారులను కాల్చిచంపాయి, 45 మంది గాయపడ్డారు. అనేకమందిని అరెష్టు చేశాయి.
కబిల 2001లో తన తండ్రి హత్య అనంతరము  అధికారంలోకి వచ్చాడు. కోర్టు ఎన్నికలు జరుపమని ఆదేసించినా పాటించలేదు. 2018 తర్వాత చూద్దాం అన్నాడు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||